Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు చల్లని కబురు.. వరుణుడు వచ్చేస్తున్నాడు...

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (22:16 IST)
ఏపీలో భానుడు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఇంతలో వరుణుడు ఏపీ ప్రజలకు చల్లని కబురు చెప్పేలా చేశాడు. అవును ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజల కోసం వరుణుడు కరుణించనున్నాడు. ఇందులో భాగంగా ఏపీలో వర్షాలు కురువనున్నాయి. 
 
ఏపీలోని కొన్ని ప్రాంత ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా అమరావతి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ గాలుల ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన చేసింది.
 
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో  మంగళ, బుధవారాల్లో వర్షాలు పడే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments