Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కష్టాలను స్వయంగా చూసేందుకే వచ్చా.. రాహుల్ గాంధీ

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (13:24 IST)
విశాఖ వాసుల కష్టాలను స్వయంగా చూసేందుకే ఇక్కడకు వచ్చానని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు విచ్చేసిన స్టీల్ ప్లాంటుకు వెళ్లి అక్కడి కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసేలా ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి తాటిచెట్ల గ్రామానికి రాహుల్ బయలుదేరారు. అక్కడ తుపాను బాధితులను పరామర్శిస్తారు.
 
అంతకుముందు విశాఖ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విశాఖ విమానాశ్రయంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు స్వాగతం పలికారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments