Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (12:50 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా, గురువారం ఉదయం 6.30 గంటలకు ఆయన తన యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ యాత్రకు రాహుల్ విరామం ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ఆయన తన పాదయాత్రను నిలిపివేసిన చోటు నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకోసం బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. గురువారం ఉదయం 6.30 గంటలకు పెద్ద చెరువు, దండు గ్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. 
 
ఈ యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగగా, దీనికి విశేష స్పందన లభించిన విషయం తెల్సిందే. కాగా, దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. తెలంగాణాలో యాత్ర పూర్తయితే రాహుల్ గాంధీ ఇప్పటివరకు 1500 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments