Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (12:50 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా, గురువారం ఉదయం 6.30 గంటలకు ఆయన తన యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ యాత్రకు రాహుల్ విరామం ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ఆయన తన పాదయాత్రను నిలిపివేసిన చోటు నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. ఇందుకోసం బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. గురువారం ఉదయం 6.30 గంటలకు పెద్ద చెరువు, దండు గ్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. 
 
ఈ యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగగా, దీనికి విశేష స్పందన లభించిన విషయం తెల్సిందే. కాగా, దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. తెలంగాణాలో యాత్ర పూర్తయితే రాహుల్ గాంధీ ఇప్పటివరకు 1500 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments