Webdunia - Bharat's app for daily news and videos

Install App

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

సెల్వి
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (20:38 IST)
PV Sindhu
ఇటీవలే వివాహం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తన భర్త వెంకట సాయి దత్తాతో కలిసి శుక్రవారం తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని ఈ నూతన వధూవరులు దర్శించుకున్నారు. 
 
పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పివి సింధు, వెంకట సాయి దత్తా డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు డిసెంబర్ 24న హైదరాబాద్‌లో తమ వివాహ రిసెప్షన్‌ను నిర్వహించారు.
 
ఇక వివాహానంతరం వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందడానికి తిరుమల వచ్చారు. సింధు సాంప్రదాయ దుస్తులలో, పట్టు చీర ధరించి కనిపించింది. వెంకట సాయి దత్తా సల్వార్ తరహా దుస్తులు ధరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments