Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరంకు ఇచ్చింది రూ.100 కోట్లు కాదు.. రూ.800 కోట్లు : పురంధేశ్వరి

Webdunia
బుధవారం, 27 మే 2015 (12:10 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారంటూ చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఖండించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పోలవరానికి కేంద్రం ఇచ్చింది వంద కోట్ల రూపాయలుకాదని... రూ.800 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 
 
అలాగే ఏపీ రాజధానికి కేంద్రం రూ.8 వేల కోట్ల ఇచ్చిందని ఆమె చెప్పారు. ఈ మేరకు కడపలో మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి, ఏపీ ప్రత్యేక హోదాకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా వెల్లడించారని ఆమె గుర్తు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments