Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసేవాళ్లకు శిక్షలు చాలవు, ఆ ఆలోచనలే రాకుండా అలా చేయాలి: పవన్ కల్యాణ్

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (23:51 IST)
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. అడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించాలంటే శిక్షలు సరిపోవనీ, అసలు మగవారికి అలాంటి ఆలోచనలే రాకుండా ప్రభుత్వాలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం వుందని అన్నారు.

 
హైదరాబాదులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు పవన్. పిల్లల ఒంటిపై ఎవరైనా దెబ్బ కొడితేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారనీ, అటువంటిది బాలికను ఓ సమూహం చుట్టుముట్టి చెరపడితే ఆ బాధితురాలితో పాటు ఆమె పేరెంట్స్ ఎంతగా కుమిలిపోతారో ఊహించనలవికాదు. 

 
ఈ దారుణ ఘటనకు కారకులైన వారు ఎంతటి పెద్దవారైనా శిక్షించాలని అన్నారు పవన్. అలాగే బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి సాయపడాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం