Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటి మీద 25 కేజీల బంగారం.. శ్రీవారి ఆలయానికి గోల్డ్ మెన్ ఫ్యామిలీ

సెల్వి
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (15:47 IST)
Gold Man
సాధారణంగా బంగారం అంటే మహిళలకు చాలా ప్రీతి. బంగారం ధరిస్తే గౌరవం, మర్యాద లభిస్తుందని అనుకుంటారు. ఒంటిపై బంగారం ధరించి, తమ వాళ్ల ముందే తమ స్టేటస్‌ను ప్రత్యేకంగా చూపించాలనుకుంటారు. ఇక్కడ ఓ ఫ్యామిలీ.. తన ఫ్యామిలీ వాళ్లతోనే కాకుండా.. తిరుమల వెంకన్న ముందే భారీగా బంగారం ధరించి కనిపించింది. 
 
తిరుమలలో పూణేకు చెందిన వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే.. వారు స్వామి వారిని ఉదయం పూట దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్‌తో పాటు.. మరో మహిళ సైతం ఉన్నారు. వారి ఒంటి మీద దాదాపు.. 25 కేజీల బంగారం ధరించినట్లు తెలుస్తుంది. 
 
మొత్తంగా వారి ఒంటి మీద దాదాపు..రూ. 15 కోట్ల విలువైన బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. వీరి చుట్టుపక్కల పదిహేను మంది సెక్యురిటీ సిబ్బంది సైతం వున్నారు. గోల్డ్ ధరించడంతో పాటు గోల్డ్ రంగు చీరలో కనిపించడం స్పెషల్ అట్రాక్షన్. 
 
పూణేకు చెందిని గోల్డ్ మెన్ ఫ్యామిలీ అలా తిరుమలలో కనిపించడం అక్కడున్న భక్తులను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూణేకు చెందిన వాఘ్ కోర్ చౌరీ, సంజయ్ గుశాల్‌లు బిజినెస్ లు, రియల్ ఎస్టేట్ రంగంలో అనేక బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments