Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసులో కీలక మలుపు - వివేకా అల్లుడిని విచారించాలంటూ...

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (08:38 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరిగింది. ఈ కేసులో వివేకా అల్లుడుతో పాటు బావమరిది, టీడీపీ నేత బీటెక్ రవితో సహా మొత్తం ఆరుగురిని విచారించాలంటూ ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి భార్య తులశమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని కోర్టు విచారణకు స్వీకరించి ఆగస్టు 30వ తేదీకి వాయిదావేసింది. 
 
ఈ కేసులో టీడీపీ కీలక నేత బీటెక్ రవి, వివేకా కుమార్తె డాక్టర్ సునీత భర్త రాజశేఖర్, వివేకా బావమరిది శివప్రకాష్ కొమ్మా పరమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లను సీబీఐ అధికారులు విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తులశమ్మ గత ఫిబ్రవరి 21వ తేదీన పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పులివెందుల కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. అలాగే, తులశమ్మ నుంచి పూర్తి వివరాలతో కూడిన వాంగ్మూలాన్ని సేకరించాలని కోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments