Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసులో కీలక మలుపు - వివేకా అల్లుడిని విచారించాలంటూ...

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (08:38 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరిగింది. ఈ కేసులో వివేకా అల్లుడుతో పాటు బావమరిది, టీడీపీ నేత బీటెక్ రవితో సహా మొత్తం ఆరుగురిని విచారించాలంటూ ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి భార్య తులశమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని కోర్టు విచారణకు స్వీకరించి ఆగస్టు 30వ తేదీకి వాయిదావేసింది. 
 
ఈ కేసులో టీడీపీ కీలక నేత బీటెక్ రవి, వివేకా కుమార్తె డాక్టర్ సునీత భర్త రాజశేఖర్, వివేకా బావమరిది శివప్రకాష్ కొమ్మా పరమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లను సీబీఐ అధికారులు విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తులశమ్మ గత ఫిబ్రవరి 21వ తేదీన పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని పులివెందుల కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. అలాగే, తులశమ్మ నుంచి పూర్తి వివరాలతో కూడిన వాంగ్మూలాన్ని సేకరించాలని కోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments