Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రమంతటా సైకోలు.. బాపట్లలో తాజాగా విద్యార్థికి సూది మందిచ్చించేందుకు..

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (16:52 IST)
రాష్ట్రవ్యాప్తంగా సూదిగాళ్ళు తయారైపోతున్నారు. సిరంజి సైకోలు హడలెత్తిస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారిపోతోంది. పలు జిల్లాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటి వరకూ తూ.గో, ప.గో. జిల్లాలకు మాత్రమే పరిమితమైన సిరంజి సైకో నిన్న నెల్లూరు జిల్లా నేడు గుంటూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. బాపట్ల ప్రాంతంలో ఓ విద్యార్థికి సూది మందిచ్చేందుకు రాగా అక్కడ గుంపుగా విద్యార్థులుండటంతో అతడు పరారయ్యాడు. అతనిని పట్టుకోవడానికి పోలీసులు పరుగులు పెడుతున్నారు. 
 
గుంటూరు జిల్లా బాపట్లలో శనివారం ఉదయం కృష్ణ అనే విద్యార్థి స్కూల్‌కి వెళ్తున్నాడు. సడెన్‌గా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి విద్యార్థికి ఇంజక్షన్‌ గుచ్చేందుకు ప్రయత్నించాడు. ఐతే అతడు అప్రమత్తమై కేకలు వేయడంతో పాటు సూదిగాడు పరారయ్యాడు. బాపట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments