Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాల‌య‌ మఠంలో మానసిక రోగి హల్చల్!

Webdunia
శనివారం, 24 జులై 2021 (11:46 IST)
గురు రాఘ‌వేంద్ర స్వామి మంత్రాలయం మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు. అంద‌రు భ‌క్తుల్లాగానే తాను మంత్రాలయానికి చేరుకున్నఆ మాన‌సిక రోగి త‌న తలనీలాలు సమర్పించాడు. అనంత‌రం కేవ‌లం నిక్కరుతో ఆలయంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆ మాన‌సిక రోగి అసభ్యక రంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా, దాడికి యత్నించాడు. దీంతో అత‌ని వ‌ద్ద కర్రను బ‌ల‌వంతంగా తీసుకుని ఆ మాన‌సిక రోగిని అక్క‌డి నుంచి పంపేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. మంత్రాలయానికి వచ్చిన ఆ వ్యక్తి సాయంత్రం చాక్లెట్లు పంచడం , స్నానం కోసం అధిక షాంపూలు కొనడం , బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెబుతూ, నది ఒడ్డున విచిత్రంగా ప్రవ ర్తించాడ‌ని అక్క‌డి చిరు వ్యాపారులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments