Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో చిరంజీవి- వంగవీటి ఫ్లెక్సీల ధ్వంసం.. కారణం ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నెం.150 సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతుంటే.. కృష్ణాజిల్లాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు దివంగత నేత వంగవీటి రంగా చిత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ధ్వంసం చేశారు. దీంతో క

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (15:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నెం.150 సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతుంటే.. కృష్ణాజిల్లాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు దివంగత నేత వంగవీటి రంగా చిత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ధ్వంసం చేశారు. దీంతో కృష్ణాజిల్లాలో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యారు. ఆదివారం రాత్రి కైకలూరు మండలం అటపాకలో ఈ ప్లెక్సీలను చించేశారు. దీంతో సోమవారం ఉదయం అటు చిరంజీవి, రంగాలకు చెందిన అభిమాన సంఘాల ప్రతినిధులు, ఇటు రంగా అభిమానులు రహదారులపై నిరసనలకు దిగారు. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, నిరసనలను విరమించేందుకు అభిమానులు ససేమిరా అంటున్నారు. దీంతో ఇంకా ఆందోళన కొనసాగుతుండగా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments