రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ కరువు: డిసిసి మైనారిటీ ఉపాధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (23:13 IST)
రాష్ట్రంలో ఎక్కడ చూసినా దురాక్రమణలు, కబ్జాలు,అవినీతి, అన్యాయం, పెరిగిపోయిందని కడప జిల్లా డి సి సి మైనారిటీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎస్.అల్లా బకష్ (సీఎల్పీ) అన్నారు.

తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూవైకాపా పాలనలో సామాన్యమైన వ్యక్తి  బతకాలంటే ఇటు అధికారులకు అటు వై సి పి నాయకులకు భయపడి బతికే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ఆస్తులకు ధన మాన ప్రాణాలకు నేడు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా మైదుకూరు నివాసి అక్బర్ అలీ కుటుంబం పై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం దుర్మార్గపు చర్యగావారు భావించారు.

అక్బర్ అలీ కుటుంబానికి రక్షణ కల్పించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోని న్యాయం చేయాలి. వెంటనే  తిరుపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలవి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెల్ జిల్లా అధ్యక్షుడు చెన్నై కృష్ణ, మైనార్టీ నాయకుడుయహియా భాష పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments