Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల లాడ్జిలో పట్టుబడ్డ సినీ నిర్మాత... వ్యభిచారం చేస్తున్న ఇద్దరు మహిళలు కూడా...

Webdunia
మంగళవారం, 19 మే 2015 (21:58 IST)
గుంటూరు జిల్లా బాపట్ల లాడ్జిలపై మంగళవారం నాడు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 17 మంది పేకాటరాయుళ్లు దొరికిపోయారు. ఈ పేకాటరాయుళ్లలో సినీ నిర్మాత కొరటాల సందీప్, తెలుగుదేశం పార్టీకి చెందిన మువ్వా హరీశ్ కూడా ఉండటంతో కలకలం రేపుతోంది. వీరి వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు ఇదే లాడ్జిలో వ్యభిచారం కూడా జరుగుతోంది. నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. సినీ నిర్మాత కొరటాల సందీప్ పట్టుబడటం చర్చనీయాంశమైంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments