Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్తాపడిన పైవేట్ ట్రావెల్స్‌ బస్సు.. 20మందికి గాయాలు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (10:42 IST)
విజయవాడ, గొల్లపూడి సెంటర్‌ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు డివైడర్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. 
 
ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments