Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన గర్భిణీ..తల్లీ బిడ్డ క్షేమం

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (20:48 IST)
కరోనా బాధితురాలైన గర్భిణీ.. ఆ మహమ్మారిని జయించడంతో బాటు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా వుండడం విశేషం.

ముంబయి నుండి కర్నూలు జిల్లాకు తిరిగి వచ్చిన వలస కార్మికురాలు (ఆస్పరి మండలం నల్లమేకలపల్లి గ్రామవాసి)  21 సంవత్సరాల నిండు గర్భిణీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు, డాక్టర్లు మే నెల 12న విశ్వభారతి జిల్లా స్థాయి కోవిడ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా అనంతరం, డాక్టర్లు, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ సూచనలతో కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రికి షిఫ్ట్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి(బాబు కు కరోనా నెగటివ్), తాను కూడా కరోనాను జయించి నిన్న రాత్రి విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి డిశ్చార్చ్ అడం విశేషం.

జిజిహెచ్, విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బంది, అధికారుల టీమ్ లను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ద్వారా డిశ్చార్చ్ అయిన కరోనా బాధితులకు ఒక్కొక్కరికి రూ.2000/-ల ఆర్థిక సహాయం పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments