Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం .. ఎక్కడ?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (10:14 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారంలో పాకు కళేబరం వెలుగు చూసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యెం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన వెలుగుచూసింది. పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పిచూడగా పాము కళేబరం కనిపించడంతో ఆ గర్భిణీ మహిళ ఒక్కసారిగా షాక్‌కుగురైంది. ఆ తర్వాత అంగన్‌వాడీ సూపర్ వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సీడీపీఓ వెల్లడించారు. 
 
బంగారువాలళ్యెం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో మానస అనే గర్భిణీకి ఈ పౌష్టికాహార ప్యాకెట్‌ను ఇచ్చారు. ఇది ఖర్జూల ఫలాల ప్యాకెట్. దాన్ని విప్పి చూడగా,  ఖర్జూలాలు ఎండిపోయివుండగా, అందులే పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ కేంద్రం సూపర్ వైజర్‌కు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments