అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం .. ఎక్కడ?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (10:14 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారంలో పాకు కళేబరం వెలుగు చూసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యెం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన వెలుగుచూసింది. పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పిచూడగా పాము కళేబరం కనిపించడంతో ఆ గర్భిణీ మహిళ ఒక్కసారిగా షాక్‌కుగురైంది. ఆ తర్వాత అంగన్‌వాడీ సూపర్ వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సీడీపీఓ వెల్లడించారు. 
 
బంగారువాలళ్యెం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో మానస అనే గర్భిణీకి ఈ పౌష్టికాహార ప్యాకెట్‌ను ఇచ్చారు. ఇది ఖర్జూల ఫలాల ప్యాకెట్. దాన్ని విప్పి చూడగా,  ఖర్జూలాలు ఎండిపోయివుండగా, అందులే పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ కేంద్రం సూపర్ వైజర్‌కు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments