Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి చేరిన విద్యుత్‌ ఉద్యోగుల వివాదం.. నేడు భేటీ

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (09:16 IST)
తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల వివాదం ఢిల్లీకి చేరింది. కేంద్ర హోంశాఖ ఎదుట ఈ పంచాయితీ జరుగనున్నది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తమ వాదనలు వినిపించడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు ఢిల్లీ చేరుకున్నారు.
 
ఆంధ్రా స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రిలీవ్‌ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ఆ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దానిపైనే కేంద్ర హోంశాఖ స్పందిస్తూ 2014 జూన్‌ ఒకటో తేదీనాటికి ఉన్న యథాతథస్థితిని కొనసాగించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఇటీవల లేఖ రాసింది. 
 
ఈ విషయమై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలూ తెలియజేయాలని అందులోనే కోరింది. దీనిపైనే కేంద్ర హోంశాఖ అడగబోయే అన్ని ప్రశ్నలకు సమాధానాలను సమాయత్తం చేసుకుని అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. 

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

Show comments