Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లిలో మద్యం సీసాలు స్వాధీనం

Webdunia
గురువారం, 14 మే 2020 (21:27 IST)
తాడేపల్లి మండలం కుంచనపల్లి ప్రాతూరు మధ్య 40 అడుగుల రోడ్డు లో మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. కారులో మద్యం సీసాలు తరలిస్తున్నారని పక్కా సమాచారం  ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు.

దీంతో కారులోపల ఉన్న వ్యక్తులు కారును వదిలి పరారయ్యారు. కారులో మొత్తం 65 మద్యం (180 ml)  సీసాలు అధికారులు  గుర్తించారు.

ఈ దాడిలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ చంద్రశేఖర్ రెడ్డి , మంగళగిరి ఎక్సైజ్ సిఐ ప్రమీలారాణి, ఎస్సై లు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ లు నారాయణరావు,శ్రీనివాసులు పాల్గొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ ప్రమీలారాణి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments