Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లిలో మద్యం సీసాలు స్వాధీనం

Webdunia
గురువారం, 14 మే 2020 (21:27 IST)
తాడేపల్లి మండలం కుంచనపల్లి ప్రాతూరు మధ్య 40 అడుగుల రోడ్డు లో మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. కారులో మద్యం సీసాలు తరలిస్తున్నారని పక్కా సమాచారం  ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు.

దీంతో కారులోపల ఉన్న వ్యక్తులు కారును వదిలి పరారయ్యారు. కారులో మొత్తం 65 మద్యం (180 ml)  సీసాలు అధికారులు  గుర్తించారు.

ఈ దాడిలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ చంద్రశేఖర్ రెడ్డి , మంగళగిరి ఎక్సైజ్ సిఐ ప్రమీలారాణి, ఎస్సై లు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ లు నారాయణరావు,శ్రీనివాసులు పాల్గొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ ప్రమీలారాణి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments