Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజలందుకున్న వానరం

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (06:08 IST)
నందిగామ పట్టణంలోని రమణ కాలనీ దాటిన తరువాత కండ్రిక ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద  విశేష పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు, కృష్ణమాచార్యులు  పూజలు నిర్వహిస్తుండగా ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక వానర వచ్చి హనుమాన్ విగ్రహంపై కుర్చుని పూజలు అయ్యేంతవరకు అక్కడే ఉండటంతో భక్తులు ఆంజనేయ స్వామి వచ్చి పూజలందుకున్నట్లుగా భావించి పరవశించిపోయారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఎంతో మహిమగల ఆంజనేయ స్వామి విగ్రహం కండ్రికలో ఉందని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ స్వామి ప్రసిద్ధి అని, ప్రతి మంగళవారం స్వామివారికి విశేష పూజలు చేయడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 108 ప్రదర్శనలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా నందిగామ పరిసర ప్రాంత ప్రజల నమ్మకం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments