Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో రంగస్వామికి ఝులక్.. కాంగ్రెస్ కూటమికి విజయం

Webdunia
గురువారం, 19 మే 2016 (16:13 IST)
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. మొత్తం 30 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార పార్టీ అయిన ఎన్.ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోగా, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి 17 స్థానాలను దక్కించుకుంది. అలాగే, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు, అన్నాడీఎంకే నాలుగు, ఇతరులు ఓ చోట గెలుపొందారు.
 
ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చాయి. అసోం, కేరళలో అధికారాన్ని కోల్పోగా, పుదుచ్చేరిలో మాత్రం స్వల్వ ఊరట లభించింది. ఆ రాష్ట్రంలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 17 స్థానాల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమి విజయం సాధించి సొంతగా అధికారం చేపట్టనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments