Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డిగూడెం మరణాలపై దద్దరిల్లిన అసెంబ్లీ.. సీఎం ఫైర్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (17:59 IST)
జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఏపీ అసెంబ్లీ దద్ధరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది. 
  
జంగారెడ్డిగూడెం ఇష్యూపై మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ ఘటనపై మంత్రులు ఆళ్లనాని, నారాయణ స్వామి సీఎంకు వివరాలిచ్చారు.
 
ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్.. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేయాలని మంత్రులకు సూచించారు. ఇక సభలో టీడీపీ తీరుపై మంత్రులు కన్నబాబు, కొడాలి నాని మండిపడ్డారు. 
 
జంగారెడ్డిగూడెం మరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని.., సభనూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సభలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments