Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడిదలతో సమానంగా చూస్తాం... ఆడవాళ్లతో బుద్ది చెప్పిస్తాం...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (15:02 IST)
ముపాళ్ళ‌లోనియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఈపూరు మండలం ముప్పాళ్ళలోని ఎస్సీ కాలనీలో  కుల క‌లం ఇది! వైసీపీ నేత‌ల‌పై ఫ్లెక్సీలు వెలిసిన ఉదంత‌మిది. గుంటూరు జిల్లా వినుకొండ వెలసిన ఈ ఫ్లెక్సిని చూసి, ప్ర‌జ‌లు ఔరా రాజ‌కీయం అని ముక్క‌న వేలేసుకుంటున్నారు. స్థానిక రాజ‌కీయ నేత‌ల చేతిలో మోసపోయిన వైసిపి కార్యకర్తల పేరుతో ఈ ప్లెక్సీ  ఏర్పాటయింది.
 
 
ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లు గ్రామాల్లో రాజ‌కీయ‌, సామాజిక కుంప‌ట్ల‌ను రాజేశాయి. అధికార వైసీపీ బ‌డా నేత‌లు త‌మ ఎస్సీ వ‌ర్గాల వారికి ఎన్నికలలో ఓట్లు కోసం వాడుకున్నార‌ని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను వదిలేశార‌ని స్థానిక వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

 
మమ్మల్ని అవమానపర్చిన వారికి తగు రీతిలో సమాదానం చెబుతాం. వైసిపి నేతలు మా కాలనీ జోలికి వస్తే  గాడిదలతో సమానంగా ఆడవాళ్లతో బుద్ది చెప్పిస్తాం అని ఈ ఫ్లెక్సీలు రాసారు. అంతే కాదు... నేత‌లు ఇక‌పై మా కాల‌నీల‌కు వ‌స్తే, గ‌ట్టిగా స‌మాధానం చెపుతాం అని కూడా హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments