Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిపందేల్లో పాల్గొన్న ప్ర‌జా ప్ర‌తినిధులు : హైకోర్టుకు డీజీపీ నివేదిక‌

కోడి పందేల‌ను నిషేధించాల‌ని కొంత మంది మాన‌వ‌తావాదులు కోర‌డం.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌జా ప్ర‌తినిధులు సైతం కోడి పందేల‌ల్లో పాల్గొన‌డం కామ‌న్ అయిపోయింది. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో చూసి చూడ

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:17 IST)
కోడి పందేల‌ను నిషేధించాల‌ని కొంత మంది మాన‌వ‌తావాదులు కోర‌డం.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌జా ప్ర‌తినిధులు సైతం కోడి పందేల‌ల్లో పాల్గొన‌డం కామ‌న్ అయిపోయింది. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో చూసి చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... కోడిపందేల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధుల వివరాలను డీజీపీ మాలకొండయ్య హైకోర్టుకు సమర్పించారు. 
 
ఈ నివేదికలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వి.సత్యనారాయణ వర్మ, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, పోలవరం ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు, పెనమలూరు బోడె ప్రసాద్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు బుడ్డా వెంకటేశ్వరరావు, యలమంచిలి వెంకటబాబుతో పాటు.. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లలోని పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచిల పేర్లు నివేదికలో ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments