రెండు లారీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు..ఎక్కడ?

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (20:17 IST)
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం సొలస నుంచి వెళుతున్న రెండు లారీల అక్రమ రేషన్ బియ్యాన్ని గుంటూరు సమీపంలోని ఏటుకూరు వద్ద ఆదివారం లాలాపేట సీఐ పట్టుకున్నారు.

రెండు లారీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసామని సిఐ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని లోడ్ చేసి ఎడ్లపాడు మండలం సొలస నుంచి తీసుకువస్తున్నట్లు లాలాపేట సిఐ తెలిపారు.

సురేందర్ రెడ్డి, మురళీకృష్ణా రెడ్డి ఇంకో వ్యక్తి ఉన్నట్లు, వీరితోపాటు డ్రైవర్లు మరో ఇద్దరు ఉన్నట్లు వీరిపై కేసు నమోదు చేసినట్లు లాలాపేట సిఐ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments