Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో రౌడీలపై పోలీసులు దృష్టి!

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (09:47 IST)
విజయవాడలో ఇటీవ‌ల జరిగిన గ్యాంగ్ వార్ ఒక్కసారిగా నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోని విచారించారు.

గొడవతో సంబంధం ఉన్నవాళ్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదే క్ర‌మంలో న‌గ‌రంలోని మొత్తం రౌడీషీటర్ల ఏరివేతపై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించారు. 400 మందికి పైగా రౌడీషీటర్లను బెజవాడ నగరంలో గుర్తించ‌డంతో పాటు వారిలో 70 మంది ప్రస్తుతం త‌మ కార్య‌క‌లాపాలు య‌ధావిధిగా కొన‌సాగిస్తున్న‌ట్లు నిర్దారించారు.

రాత్రి పూట వారి కదలికలపై నిఘా పెట్టి అతిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న నలుగురిని నగర బహిష్కరణ చేశారు. మరికొందరిని కూడా నగర బహిష్కరణ కోసం లిస్ట్ ఔట్ చేశామని నగర పోలీస్ క‌మిషన‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు.

రౌడీషీటర్లు ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ సేవించడంతో పాటు విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా పో‌లీసులు గుర్తించారు. చాలామంది విద్యార్థులు మ‌త్తు ప‌దార్థాల‌కు బానిసల‌వుతున్నారని ఈ క్ర‌మంలో తల్లిదండ్రులు మ‌రింత అప్రమత్తంగా ఉండాలి సీపీ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments