Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో రౌడీలపై పోలీసులు దృష్టి!

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (09:47 IST)
విజయవాడలో ఇటీవ‌ల జరిగిన గ్యాంగ్ వార్ ఒక్కసారిగా నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోని విచారించారు.

గొడవతో సంబంధం ఉన్నవాళ్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదే క్ర‌మంలో న‌గ‌రంలోని మొత్తం రౌడీషీటర్ల ఏరివేతపై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించారు. 400 మందికి పైగా రౌడీషీటర్లను బెజవాడ నగరంలో గుర్తించ‌డంతో పాటు వారిలో 70 మంది ప్రస్తుతం త‌మ కార్య‌క‌లాపాలు య‌ధావిధిగా కొన‌సాగిస్తున్న‌ట్లు నిర్దారించారు.

రాత్రి పూట వారి కదలికలపై నిఘా పెట్టి అతిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న నలుగురిని నగర బహిష్కరణ చేశారు. మరికొందరిని కూడా నగర బహిష్కరణ కోసం లిస్ట్ ఔట్ చేశామని నగర పోలీస్ క‌మిషన‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు.

రౌడీషీటర్లు ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ సేవించడంతో పాటు విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా పో‌లీసులు గుర్తించారు. చాలామంది విద్యార్థులు మ‌త్తు ప‌దార్థాల‌కు బానిసల‌వుతున్నారని ఈ క్ర‌మంలో తల్లిదండ్రులు మ‌రింత అప్రమత్తంగా ఉండాలి సీపీ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments