Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం: ఏలేరు సుద్దగడ్డ వద్ద బ్రిడ్జి నిర్మాణం.. పవన్‌ను దేవుడంటున్న ప్రజలు (video)

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (13:07 IST)
Pithapuram
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తున్నారు. ల్లప్రోలు లో ఏలేరు, సుద్దగడ్డ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా అక్కడున్న సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఏలేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తానని.. ఏలేరును వరదాయినిగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన వాగ్ధానాన్ని పవన్ కాపాడారు. 
 
ఇందులో భాగంగా గొల్లప్రోలు దగ్గర ఏలేరు సుద్దగడ్డ వల్ల ముంపుకు గురవుతున్న ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఇదే కాకుండా పిఠాపురంలో అభివృద్ధిని పవన్ కల్యాణ్ పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులకు పవన్ కల్యాణ్‌పై అభిమానం మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను దేవుడు అంటూ స్థానికులు, ప్రజలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments