Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్కరాల్లో 4.5 కోట్ల మందికి పైగా స్నానాలు చేశారు: పీతల సుజాత

Webdunia
శుక్రవారం, 24 జులై 2015 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్లకు పైగా ప్రజలుండగా, ఇప్పటివరకూ 3.5 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు ఏపీ మంత్రి పీతల సుజాత తెలిపారు. మొత్తం నాలుగున్నర కోట్ల మందికి పైగా స్నానాలు చేశారని, వీరిలో ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య కోటికి దగ్గరగా ఉందని చెప్పారు. పుష్కరాలు జూలై 25తో ముగియనున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు యాత్రికుల తాకిడి ఎక్కువవుతోంది. 
 
ప్రత్యేక రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కిక్కిరిసిన ప్రయాణీకులతో గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్లకు పైగా ప్రజలుండగా, ఇప్పటివరకూ 3.5 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు ఏపీ మంత్రి పీతల సుజాత వివరించారు. 
 
మొత్తం నాలుగున్నర కోట్ల మందికి పైగా స్నానాలు చేశారని, వీరిలో ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య కోటికి దగ్గరగా ఉందని తెలిపారు. రాజమండ్రి నుంచి అంతర్వేది వరకూ ఉన్న దేవాలయాలతో పాటు అన్నవరం సత్యనారాయణస్వామి, బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో వేలాది సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments