Webdunia - Bharat's app for daily news and videos

Install App

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

సెల్వి
గురువారం, 27 మార్చి 2025 (21:45 IST)
Chandra babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలంగా వాయిదా పడుతున్న పోలవరం ప్రాజెక్టును ఈ పదవీకాలం చివరి నాటికి పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా, ఆయన క్షేత్రస్థాయిలో పోలవరం నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. 
 
పనులు శరవేగంగా ముందుకు సాగేలా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంచారు. ఇందులో భాగంగా చంద్రబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి నిర్మాణ కార్యకలాపాలను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.."పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం మన బాధ్యత. గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత 9 నెలల్లో, ఎక్కడా అవినీతి లేకుండా రూ. 829 కోట్లను నిర్వాసిత ప్రజల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసిన ఘనత మన సంకీర్ణ ప్రభుత్వానికి ఉంది." బాబు పేర్కొన్నారు.
 
2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును తన ప్రభుత్వం పూర్తి చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ సమయంలోనే నిర్వాసితులకు ప్యాకేజీలను అందజేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు పనులను పర్యవేక్షిస్తున్న చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments