Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో విజయసాయి రెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారు : ఆర్ఆర్ఆర్

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:50 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (ఆర్ఆర్ఆర్) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ప్రతి ఒక్కరూ బ్రోకర్ రెడ్డి అంటూ పిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఆయన శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ, సీఎం జగన్ గత నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిశారన్నారు. అయితే, ఆయన ఎందుకు కలిశారో జగన్‌కే క్లారిటీ లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశానికి సంబధించి ముఖ్యమంత్రి జగన్‌ను మందలించడానేకి ప్రధాని మోడీ ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం హస్తినలో జరుగుతుందన్నారు. 
 
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‍లో ఎలాంటి అవకతవకలు లేవంటూ పార్టీకి సంబంధించిన పత్రికలో తప్పుడు కథనాలు రాశారని ఆయన రఘురామ ఆరోపించారు. అదేసమయంలో ఢిల్లీలో బ్రోకర్ పనులు చేసే విజయసాయి రెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments