Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ 1.o నుంచి ప్రజలు కోలుకోలేకపోతున్నారు, ఇంక జగన్2.o చూపిస్తారా?: నారా లోకేష్

ఐవీఆర్
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (15:33 IST)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తను 2.o చూపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ చూపించిన 1.o నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు, ఇంక 2.o చూపిస్తారా? ఆయన చూపించిన 1.oనే దారుణంగా వుంటే ఇక ఆ తర్వాతది ఎలా వుంటుంది. వెంట్రుకలు పీకలేరు అంటున్నారు, అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు పీకాల్సిన మేరు పీకేసి 11 మాత్రమే వుంచారంటూ సెటైర్లు విసిరారు.
 
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లడుతూ, ఇప్పటి నుంచి జగన్ 2.0 ను చూస్తారంటూ బుధవారం నాడు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల కోసం ఈ జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తాను, జగన్ 1.0లో ప్రజల కోసమే తాపత్రయ పడ్డారు. వారికి మంచి చేసే క్రమంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను, ఈ కార్యకర్తల కోసం ఈ జగన్ నిలబడతాడు. ఇక నుంచి జగన్ 2.0ను చూస్తారంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shekar Basha- జానీ మాస్టర్ తర్వాత శేఖర్ బాషాపై శ్రేష్టి వర్మ ఫిర్యాదు.. ప్రైవేట్ కాల్ రికార్డింగ్‌లను?

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments