Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను చూసేందుకు కాదు హీరో, హీరోయిన్లను చూసేందుకే... జేసీ

వైఎస్ఆర్ సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్ల కులానికే తీరని మచ్చ ఏర్పడుతోందన్నారు ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జగన్ కారణంగా రెడ్లకు ఉన్న విలువ కాస్తా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వై.ఎస్.జగన్ రాజకీయాలు మాని మంచి పారిశ్రామికవేత్తగా

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (20:34 IST)
వైఎస్ఆర్ సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్ల కులానికే తీరని మచ్చ ఏర్పడుతోందన్నారు ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జగన్ కారణంగా రెడ్లకు ఉన్న విలువ కాస్తా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వై.ఎస్.జగన్ రాజకీయాలు మాని మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగితే బాగుంటుందని సలహా ఇచ్చారు. 
 
2019 సంవత్సరంలో రాజకీయాల నుంచే తను తప్పుకుంటున్నాననీ.. తనకు రాజకీయాల్లో ఉండాల్సిన పని ఇక లేదన్నారు జెసీ దివాకర్ రెడ్డి. వై.ఎస్.జగన్ పాదయాత్రకు వేలాదిమంది వస్తున్నారని మీడియా జె.సి.ని ప్రశ్నించగా హీరోలు, హీరోయిన్లు ఎవరు వచ్చినా జనం చూసేందుకు వస్తారు. అంతేతప్ప జగన్‌కు ఏదో ప్రజాదరణ ఉందని అనుకోవడంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments