Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను చూసేందుకు కాదు హీరో, హీరోయిన్లను చూసేందుకే... జేసీ

వైఎస్ఆర్ సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్ల కులానికే తీరని మచ్చ ఏర్పడుతోందన్నారు ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జగన్ కారణంగా రెడ్లకు ఉన్న విలువ కాస్తా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వై.ఎస్.జగన్ రాజకీయాలు మాని మంచి పారిశ్రామికవేత్తగా

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (20:34 IST)
వైఎస్ఆర్ సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్ల కులానికే తీరని మచ్చ ఏర్పడుతోందన్నారు ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జగన్ కారణంగా రెడ్లకు ఉన్న విలువ కాస్తా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వై.ఎస్.జగన్ రాజకీయాలు మాని మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగితే బాగుంటుందని సలహా ఇచ్చారు. 
 
2019 సంవత్సరంలో రాజకీయాల నుంచే తను తప్పుకుంటున్నాననీ.. తనకు రాజకీయాల్లో ఉండాల్సిన పని ఇక లేదన్నారు జెసీ దివాకర్ రెడ్డి. వై.ఎస్.జగన్ పాదయాత్రకు వేలాదిమంది వస్తున్నారని మీడియా జె.సి.ని ప్రశ్నించగా హీరోలు, హీరోయిన్లు ఎవరు వచ్చినా జనం చూసేందుకు వస్తారు. అంతేతప్ప జగన్‌కు ఏదో ప్రజాదరణ ఉందని అనుకోవడంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments