Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటి విద్యార్థినికి కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.. మత్తులో వుండగా ఆ పని చేశాడు..

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:41 IST)
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వావివరుసలు మరిచి కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా పెద్దదోర్నాలలో దారుణ చోటుచేసుకుంది. తోటి విద్యార్థి విద్యార్థిని పట్ల కిరాతకుడిగా మారాడు. 
 
మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని విద్యార్థిని చేత తాగించాడు. ఆపై విద్యార్థిని  నగ్నచిత్రాలను సెల్ ఫోనులో చిత్రీకరించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగి..  విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం, పెద్దదోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాగూర్ డిప్లొమా చదువుతున్నాడు. ఇతడు మరో గ్రామానికి చెందిన విద్యార్థినిని స్నేహితురాలు బర్త్ డే పార్టీ కంటూ పిలిచాడు. అలా మార్కాపురం తీసుకెళ్లాడు.
 
అక్కడ ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ తప్పడంతో విద్యార్థినిని వివస్త్రను చేసి సెల్ ఫోనులో నగ్నచిత్రాలను తీశాడు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నాగూర్ మీరావలిని అరెస్ట్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments