Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్, ఎక్కడ ఉన్నారంటే?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (20:19 IST)
పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనావైరస్ సోకింది. కరోనాతో ఆయన రెండురోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం పెద్దిరెడ్డికి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అధికారులు.
 
ఇప్పటికే ఎపిలో ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. అలాగే వైసిపిలో కీలక వ్యక్తులు కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు నెలల నుంచి కరోనాకు సంబంధించిన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
 
అయితే గత నెల రోజుల్లో ముందుగా కుమారుడు మిథున్ రెడ్డికి కరోనా సోకింది. 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి వచ్చారు మిథున్ రెడ్డి. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డి పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. కానీ సరిగ్గా మూడురోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు.
 
దీంతో పాజిటివ్ అని వచ్చింది. రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రికి వెళ్ళి చేరారు. ఈ విషయాన్ని వైసిపి నేతలు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ బయటకు రానివ్వలేదు. అత్యంత గోప్యంగా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments