Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూళిపాళ్ల నరేంద్రతో పాటు 93 మందిపై కేసు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:59 IST)
టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదైంది. పెదకాకానిలోని మల్లేశ్వర ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండారంటూ.. టిడిపి నేతలు ఇటీవల ఆందోళన చేపట్టారు. ధూళిపాళ్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు ఈవో కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 
 
ఈ క్రమంలో ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించడంతో పాటు అనుమతి లేకుండా కార్యాలయంలోనికి వచ్చారని దేవాదాయశాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పెదకాకాని పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 93 మందిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments