ధూళిపాళ్ల నరేంద్రతో పాటు 93 మందిపై కేసు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:59 IST)
టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదైంది. పెదకాకానిలోని మల్లేశ్వర ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండారంటూ.. టిడిపి నేతలు ఇటీవల ఆందోళన చేపట్టారు. ధూళిపాళ్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు ఈవో కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 
 
ఈ క్రమంలో ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించడంతో పాటు అనుమతి లేకుండా కార్యాలయంలోనికి వచ్చారని దేవాదాయశాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పెదకాకాని పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 93 మందిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments