Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూళిపాళ్ల నరేంద్రతో పాటు 93 మందిపై కేసు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:59 IST)
టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదైంది. పెదకాకానిలోని మల్లేశ్వర ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండారంటూ.. టిడిపి నేతలు ఇటీవల ఆందోళన చేపట్టారు. ధూళిపాళ్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు ఈవో కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 
 
ఈ క్రమంలో ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించడంతో పాటు అనుమతి లేకుండా కార్యాలయంలోనికి వచ్చారని దేవాదాయశాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పెదకాకాని పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 93 మందిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments