Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూ సమీకరణపై చర్చ.. సీఎంతో పవన్ సమావేశం..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (11:34 IST)
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడితో, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హైదరాబాదులో ఆదివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో నవ్యాంధ్ర రాజధాని కోసం జరుగుతున్న భూ సమీకరణపై సీఎం వద్ద పవన్ ప్రస్తావించినట్టు సమాచారం.
 
ఈ సందర్భంగా ఇరువురు భూ సమీకరణపై చర్చలు జరిపారట. ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కుంటోందని జనసేన కార్యకర్తలు ఇటీవల ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో ఆదివారం బాబుతో పవన్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. భూ సమీకరణతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు, తాజా రాజకీయ పరిణామాలపైనా వారిద్దరూ ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments