Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు సభ - హాజరుకానున్న జనసేనాని

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (08:54 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ అధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టనుంది. ఇందులో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో జనసేన కౌలు భరో యాత్రను చేపట్టింది. ఇందులో పవన్ కళ్యాణ్ హాజరవుతుండటంతో పార్టీ ఏర్పాట్లు భారీగా చేసింది. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 200 మందికి కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు సమాచారం. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థిక సాయం చెక్కులను పవన్ కళ్యాణ్ ప్రధానం చేస్తారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం. ఇదిలావుంటే, ఈ నియోజకవర్గానికి చెందిన అనేక వైకాపా నేతలు ఆదివారం జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం