Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కడప జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ - సిద్ధవటంలో రచ్చబండ

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (07:43 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునేలా ప్రవేశపెట్టిన జనసేన ఆసరా పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ చెక్కులను పవన్ కళ్యాణ్ బాధితులకు స్వయంగా అందజేయనున్నారు. 
 
కాగా, ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశ్యంతో కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్రలో భాగంగా, ఆయన శనివారం జిల్లాలోని సిద్ధవటం పర్యటనకు వెళ్లనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments