Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కడప జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ - సిద్ధవటంలో రచ్చబండ

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (07:43 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునేలా ప్రవేశపెట్టిన జనసేన ఆసరా పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ చెక్కులను పవన్ కళ్యాణ్ బాధితులకు స్వయంగా అందజేయనున్నారు. 
 
కాగా, ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశ్యంతో కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్రలో భాగంగా, ఆయన శనివారం జిల్లాలోని సిద్ధవటం పర్యటనకు వెళ్లనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments