Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంచీ ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. ఏమన్నారంటే...

గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రయాణికులతో వస్తున్న లాంచీ మునిగి దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు.

Webdunia
బుధవారం, 16 మే 2018 (10:57 IST)
గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రయాణికులతో వస్తున్న లాంచీ మునిగి దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
 
అలాగే భారీ క్రేన్ల సాయంతో లాంచీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేగాక నేవీ, ఎన్డీఆర్ఎప్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇదిలావుంటే లాంచీ మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం 20 పడవలతో గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
 
ఇదిలావుండగా, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. లాంచీ ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలవాలని పవన్‌ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments