Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) తొలి సమావేశం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశం పవన్ అధ్యక్షతన

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:50 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ(జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) తొలి సమావేశం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశం పవన్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరుగనుంది. ఇందులో కేంద్ర ప్రబుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలపై జేఎఫ్‌సీలోని నేతలు, మేధావులు, న్యాయనిపుణులతో చర్చిస్తారు. అయితే, సమావేశానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించడం ఇపుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 
 
జేఎఫ్‌సీ సమావేశానికి కాంగ్రెస్ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకే పిలిచామే తప్ప వారిని కౌగిలించుకోవడం లేదన్నారు. అలాగే సమావేశానికి టీడీపీ, వైసీపీ వారిని కూడా పిలిచామని, కానీ వారు మాత్రం వారి పంథాలో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు రోజుల సమావేశం అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments