Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని ప్రాంతానికి పవన్ కళ్యాణ్... రైతులతో ముఖాముఖి

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (20:53 IST)
గుంటూరు జిల్లా ప్రాంతాలు ఉండవల్లి, ఎర్రజెర్ల, బేతంపూడి, తుళ్లూరు గ్రామ రైతులతో ముఖాముఖి పాల్గొని అక్కడి ప్రాంతాలలో పర్యటించేందుకు జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు రానున్నారు.  రాజధాని భూసేకరణ వ్యవహారంలో రైతులు ఆందోళన చేపట్టిన నేపధ్యంలో పవన్ పర్యటించనున్నారు. 

 
పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాదులో ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లి చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడుతారు. అనంతరం మిగిలిన ప్రాంతాలలోనూ పర్యటిస్తారు. తమకు న్యాయం చేయాలంటూ గతవారం రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తూ జనసేన పార్టీ బ్యానర్లను పట్టుకుని పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments