Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పైన దాడి... స్పందించిన పవన్... ఎవరైనా ఆ పని చేస్తారా?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (21:55 IST)
ప్రతిపక్ష నేతపై దాడి జరగడం దురదృష్టకరం.. ప్రభుత్వం వెకిలిగా మాట్లాడటం సరికాదు అన్నారు పవన్ కల్యాణ్. దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలి... తల్లీ, చెల్లి దాడి చేయించారని అనడం తప్పు. ఎక్కడైనా తల్లే కొడుకుపై దాడి చేయిస్తుందా... విజయమ్మ, షర్మిల నన్ను ఎన్నో తిట్టారు. అందుకని నేను వాళ్ళని ఏమి అనలేదు కదా.. లక్ష్మణ రేఖను దాడి టీడీపీ నేతలు వ్యాఖ్యలు చెయ్యడం సరికాదు.
 
దాడి కావాలని చేశాడా.. ఎవరైనా చేయించారా.. కుట్ర ఉన్నదా అనేది పోలీసుల విచారణలో తేల్చాలి.. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలి.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉంది. నా పర్యటనలో కూడా పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో ఇబ్బందిపడ్డాను.
 
కాంగ్రెస్ టీడీపీ కలయిక చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. మద్దతు ఇచ్చిన మాలాంటోళ్లని కాంగ్రెస్ పార్టీతో కలవడం అధికార దాహానికి నిదర్శనం... అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నేను రాష్ట్రం కోసం కాంగ్రెస్ హఠావో అని నినాదంతో మీకు మద్దతు ఇస్తే మీరు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో కలవడం ఎంతవరకూ కరెక్ట్... 
 
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి యాత్రలు చేస్తున్నా.. అధికారం కోసం కాదు... చింతమనేని తీరు ఇంకా మారలేదు... మీడియా పైన వ్యాఖ్యలు చేశారు.. ఖండిస్తున్నా అని అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments