Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు...?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (08:17 IST)
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. తన స్నేహితుడైన త్రివిక్రమ్‌తో కలిసి ఆయన స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. 
 
మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో పోసాని కృష్ణ మురళి ప్రెస్‌మీట్ ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్‌ఫై, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రెస్‌క్లబ్ దగ్గరికి చేరుకొని పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. 
 
ఒకానొక సమయంలో అక్కడి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను అదుపులోకి తీసుకొని, పోసానిని తమ వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుండి తీసుకెళ్లడం జరిగింది. పోసాని సైతం పవన్ కళ్యాణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అతని ఫ్యాన్స్ వల్ల తనకు ప్రాణహాని ఉందని.. తనకి ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ కారణమని పోసాని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments