Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరి బాటలో పవన్ కళ్యాణ్... ఏపీ సీఎం పీఠం ఎక్కేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆసక్తి వున్నదో లేదోనన్న సర్వేను ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నట్లు భోగట్టా. ప్రత్యేక హోదా విషయంలో 50 శాతానికి ఒక్క శాతం ఎక్కువున్నా జ

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (21:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఆసక్తి వున్నదో లేదోనన్న సర్వేను ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నట్లు భోగట్టా. ప్రత్యేక హోదా విషయంలో 50 శాతానికి ఒక్క శాతం ఎక్కువున్నా జనసేన అధినేత ఎట్టి పరిస్థితుల్లో హోదాపై రాజీ పడే ప్రసక్తే ఉండదని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ప్రజలు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే సరే అని అనుకుంటున్నట్లయితే ప్యాకేజీ ద్వారా వారికి వనగూరే ప్రయోజనాల ఏమిటన్నది తెలుసుకునేందుకు కసరత్తు కూడా చేస్తున్నారట. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న కొన్ని ప్రాంతాలను పవన్ కళ్యాణ్ ఇప్పటికే లిస్టవుట్ చేశారట. ఆ లిస్టును ఖరారు చేసిన తర్వాత సినిమాల్లో నటించడం మానేసి ఎర్ర కండువాతో పాదయాత్ర మొదలుపెడతారనే మాటలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి ఏపీలో వున్న ప్రజలందరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడి తీరాల్సిందేనని పవర్ స్టార్ గట్టిగా అనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే గతంలో వైఎస్, బాబు పాదయాత్రలు చేసి సీఎం పీఠాన్ని దక్కించుకున్నట్లు పవన్ కూడా దక్కించుకుంటారేమోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments