Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో జనసేనాని భేటీ.. ట్వీట్ వైరల్

Webdunia
బుధవారం, 19 జులై 2023 (22:08 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. "గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్‌కు దారితీస్తుందని తాను ఖచ్చితంగా భావిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.
 
కాగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీయే పార్టీల సమావేశంలో పాల్గొన్నారు. ఆ రాత్రికి అక్కడే ఉన్న ఆయన.. బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రితో సమావేశమై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments