లోక్‌సభ ఉప ఎన్నికలు.. తిరుపతి జనసేన అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.. పవన్

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:36 IST)
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. దీంతో గ్రామంలో తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తిరుపతి జనసేన అభ్యర్థికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో తిరుపతి బై పోల్‌లో ఎవరు పోటీ చేయాలనే అంశం మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదంటున్నారు. తాజాగా తిరుపతి పర్యటనకు వెళ్లిన ఆయన తిరుపతి బైపోల్ అభ్యర్ధి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదని, మరో రెండు మూడు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు. ఢిల్లీ స్థాయిలో మరోసారి చర్చించిన తర్వాతే అభ్యర్థిపై స్పష్టత వస్తుందని పవన్ పేర్కొన్నారు. 
 
అయితే జనసేన నుంచి అభ్యర్థిని పెట్టాలని క్యాడర్ గట్టిగా అడుగుతుందని ఒకవేళ జనసేన తరపున అభ్యర్థి బరిలోకి దిగితే తాను ఏడు నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని పవన్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

Sri Vishnu : ప్రతి యువకుడి కథ.. ట్యాగ్‌లైన్‌తో శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments