Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు శేశేంద్ర శర్మ పుస్తకంపై పవన్ ఆసక్తి... దొరకడంలేదని ఆవేదన... అలా చేస్తున్నారట...

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పుస్తకాలను చదివే వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ పేర్లు ఎక్కువగా చెపుతూ ఉంటారు. వీరు షూటింగ్ విరామ సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతూ కనిపిస్తుంటారట. ఏవో పిచ్చాపాటి మాటలతో సమయాన్ని గడిపేయకుండా పుస్తక పఠనం చేస్తుం

Webdunia
మంగళవారం, 31 మే 2016 (19:52 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పుస్తకాలను చదివే వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ పేర్లు ఎక్కువగా చెపుతూ ఉంటారు. వీరు షూటింగ్ విరామ సమయాల్లో పుస్తకాలను ఎక్కువగా చదువుతూ కనిపిస్తుంటారట. ఏవో పిచ్చాపాటి మాటలతో సమయాన్ని గడిపేయకుండా పుస్తక పఠనం చేస్తుంటారట. అలాగే ఈమధ్య పవన్ కళ్యాణ్ ఆధునిక మహాభారతం పుస్తకాన్ని చదవాలనుకున్నారట. 
 
ఆ పుస్తకం కోసం ఎన్నిచోట్ల వాకబు చేసినా దొరకలేదట. దాంతో పుస్తకాన్ని రచించిన గుంటూరు శేశేంద్ర శర్మ కుమారుడికి ఫోన్ చేశారట పవన్. అంత గొప్ప పుస్తకం మార్కెట్లో దొరక్కపోవడం ఏంటని ప్రశ్నించిన పవన్, ఆ పుస్తకాన్ని పునర్ముద్రించాలని చెప్పారట. దీనికయ్యే ఖర్చు కూడా తనే భరిస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ కారణంగా మరుగున పడిన పుస్తకాలకు తిరిగి ప్రాణాలు వస్తున్నాయన్నమాట.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments