Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం దుస్తుల్లో పవన్ కల్యాణ్, జగన్‌కు సరైనోడట

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (12:53 IST)
కాషాయం దుస్తులలో మెరిశారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కొన్ని రోజుల క్రితం వకీల్ సాబ్ మూవీ షూటింగ్‌ని కంప్లీట్ చేశాడు. కాగా పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా తిరుపతిలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో బిజి బిజీగా ఉన్నారు.
 
శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు పవర్ స్టార్. ఆలయం నుంచి వస్తున్న జనసేనానిని ఫొటోగ్రాఫ‌ర్స్ కెమెరాలో బంధించ‌గా ఆయ‌న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. కాషాయ దుస్తుల‌లో ప‌వ‌న్‌ని చూసిన ఫ్యాన్స్ ముగ్ధుల‌వుతున్నారు. జగన్‌కు సరైనవాడు పవన్ అని నెటిజన్స్ కామెట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments