ముందు నీ బాధ తీరుస్తా - తర్వాత సంగతి తర్వాత : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (11:39 IST)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఓ వికలాంగుడి కష్టాలు ఆలకించిన జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆ వికలాంగుడు.. అన్నా నువ్వు సీఎం కావాలన్నా అని కోరగా... ముందు నీ బాధ తీరుస్తా.. తర్వాత సంగతి తర్వాత అని సమాధానమిచ్చారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో ఆయన శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు వేదన విని చలించిపోయారు. పెన్షన్ అందలేదని, బతుకు దుర్భరంగా మారిందని వీల్ చెయిర్‌లో కూర్చొన్న ఆ దివ్యాంగుడు పవన్ దృష్టికి తెచ్చారు. ఆ దివ్యాంగుడి బాధలు విని చలించిపోయిన పవన్ కళ్యాణ్ అతడిని హత్తుకుని తప్పకుంటా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆ దివ్యాంగుడు నువ్వు సీఎం కావాలన్నా అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అందుకు ఆ పవన్ స్పందిస్తూ, ముందు నీ బాధ తీరుస్తా.. తర్వాత సంగతి తర్వాత.. అంటూ బదులిచ్చి, అక్కడ నుంచి పవన్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments