Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఎవరికి మద్దతిద్దాం?. జనసైనికులను అడిగిన పవన్

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:20 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అలాగే, జనసేన ఎవరికి మద్దతిస్తుందోనన్న ఆసక్తి కూడా తెలంగాణ ప్రజల్లో నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో జనసేన మద్దతుపై ఈనెల 5వ తేదీన ఓ క్లారిటీ రానుంది. 'తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతోపాటు పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియచెయ్యమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియ పరుస్తాం. అయితే, ఎవరికి మద్దతివ్వాలో జనసైనికులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరుతున్నాం' అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ముందుస్తు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయడం లేదు. నిర్ణీత గడువుకంటే ముందుగా జరుగుతున్నందున పోటీకి దూరంగా ఉండాలని భావించింది. కానీ, 2019 మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments