Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ‌లాపురం, రాజ‌మండ్రి లోక్ స‌భ స్థానాల అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (19:26 IST)
అమలాపురం, రాజమండ్రి లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థులను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ ప్రకటించారు. జ‌న‌సేన పార్టీ త‌రుపున పార్ల‌మెంటుకు పోటీ చేసే తొలి అభ్య‌ర్ధిగా అమలాపురం స్థానానికి శ్రీ డి.ఎం.ఆర్. శేఖర్ పేరును ప్ర‌క‌టించారు.  విజ‌య‌వాడ పార్టీ ఆఫీసులో శ్రీ శేఖ‌ర్‌తో పాటు అనేకమంది నేత‌లు పార్టీలో చేరారు. 
 
వీరంద‌రికి శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ‌న‌సేన పార్టీ నుంచి రెండో అభ్య‌ర్ధిగా రాజ‌మండ్రి స్థానానికి  డా. ఆకుల సత్యనారాయణ పేరును ప్ర‌క‌టించారు. 32 అసెంబ్లీ స్థానాలకు, మ‌రో 7 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్ర‌క‌టించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments